About

ఆంధ్ర, తమిళ, అస్సోంలో భూప్రకంపనలు

Written By sreenu on Wednesday, April 11, 2012 | 2:16 AM

విజయవాడ: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అస్సోం రాష్ట్రాలలో బుధవారం భూమి స్వల్పంగాకంపించింది. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం పట్టణాలలో స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి. చెన్నై పట్టణంతోపాటు సముద్ర తీరం ప్రాంతాలలో కూడా భూమి కంపించినట్టు తెలిసింది. దాంతో తీర ప్రాంత వాసులు ఆందోళనకు గురయ్యారు.

0 comments:

Post a Comment