About

నరసింహన్‌కు మరో ఛాన్స్‌

Written By sreenu on Tuesday, April 10, 2012 | 7:48 PM

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: రాష్ట్ర గవర్నర్‌ ఇ. ఎస్‌. ఎల్‌. నరసింహన్‌ పదవీకాలాన్ని కేంద్రం మరో రెండేళ్ళు పొడిగించే అవకాశం ఉంది. గత రెండు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్‌కు కేంద్రం ఈ మేరకు సంకేతాలు పంపినట్లు తెలిసింది. కేంద్రంతో ఉన్న సత్సంబంధాలే ఆయనను మరోసారి కొనసాగించేందుకు ఉపయోగపడ్డాయని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.

0 comments:

Post a Comment