తాజా సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం “అధినాయకుడు” మే 31న విడుదలకు సిద్దమయ్యింది.
సలోని మరియు లక్ష్మి రాయ్ ఈ చిత్రంలో కథానాయికలుగా కనిపిస్తుండగా బాలకృష్ణ మూడు విభిన్న పాత్రలలో త్రిపాత్రాభినయం చేస్తున్నారు. పరుచూరి మురళి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. ఎం ఎల్ కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
సలోని మరియు లక్ష్మి రాయ్ ఈ చిత్రంలో కథానాయికలుగా కనిపిస్తుండగా బాలకృష్ణ మూడు విభిన్న పాత్రలలో త్రిపాత్రాభినయం చేస్తున్నారు. పరుచూరి మురళి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. ఎం ఎల్ కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
0 comments:
Post a Comment