Written By sreenu on Tuesday, May 1, 2012 | 8:26 PM
వచ్చే ఉప ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే ప్రచారానికి సై అంటున్నారు నందమూరి
బాలకృష్ణ. దీనికి సంబంధించి పార్టి ఆదేశాలమేరకే కట్టుబడి ఉన్నానన్నారాయన.
టీడిపి నాయకులపై రోజా చేసిన కామెంట్లకు బాలయ్య నో కామెంట్స్ అంటూ
సమాధానమిచ్చారు.
0 comments:
Post a Comment